Neti Satyam
Newspaper Banner
Date of Publish : 23 September 2025, 7:12 am Editor : Admin

తల్లి ఫోన్ కొని ఇవ్వలేదని !!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం సెప్టెంబర్ 23

*తల్లి ఫోన్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య*

 

*నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో తల్లిని ఫోన్ కొనివ్వాలని అడిగిన యువకుడు చరణ్(18)*

 

*ఆర్థిక సమస్యల వల్ల జీతం వచ్చాక కొనిస్తానని తల్లి చెప్పడంతో, మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని చరణ్ ఆత్మహత్య*