(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం సెప్టెంబర్ 23
*తల్లి ఫోన్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య*
*నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో తల్లిని ఫోన్ కొనివ్వాలని అడిగిన యువకుడు చరణ్(18)*
*ఆర్థిక సమస్యల వల్ల జీతం వచ్చాక కొనిస్తానని తల్లి చెప్పడంతో, మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని చరణ్ ఆత్మహ
త్య*