Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాంగ్రెస్ బస్తి బాట.. ప్రజా సమస్యల పరిష్కారం!!

నేటి సత్యం సెప్టెంబర్ 23 కాంగ్రెస్ పార్టీ బస్తీ బాట పట్టింది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.టీపీసీసీ ఉపాధ్యక్షుడు& జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్& కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి శ్రీ *బండి రమేష్* గారు మంగళవారం రోజున నియోజకవర్గ పరిధిలోని అల్లాపూర్ డివిజన్ సఫదర్ నగర్ ఏ బి సి అండ్ ఈ బ్లాక్ లో స్థానిక నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించారు.త్రాగునీరు రహదారులు డ్రైనేజీ లైన్లు వీధిదీపాలు సుందరీకరణ మొక్కలు నాటడం వంటి...

Read Full Article

Share with friends