Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కేరళ వ్యవసాయ శాఖ మంత్రి పి ప్రసాద్ గారు సిపిఐ జెండా భుజాన మోసిన కమ్యూనిస్టు.

నేటి సత్యం చండీగర్  సెప్టెంబర్ 21 సిపిఐ జాతీయ మహాసభలు. *కేరళ వ్యవసాయ శాఖ మంత్రి పీ. ప్రసాద్ గారు CPI జాతీయ మహాసభలలో ఒక సాధారణ కార్యకర్తలాగా.ఒక సాధారణ జీవితం నిరాడంబర జీవితం,ఆర్భాటాలు లేని జీవితం కేవలం కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యం. వీరే కమ్యూనిస్టులు

Read Full Article

Share with friends