కేరళ వ్యవసాయ శాఖ మంత్రి పి ప్రసాద్ గారు సిపిఐ జెండా భుజాన మోసిన కమ్యూనిస్టు.
నేటి సత్యం చండీగర్ సెప్టెంబర్ 21 సిపిఐ జాతీయ మహాసభలు. *కేరళ వ్యవసాయ శాఖ మంత్రి పీ. ప్రసాద్ గారు CPI జాతీయ మహాసభలలో ఒక సాధారణ కార్యకర్తలాగా.ఒక సాధారణ జీవితం నిరాడంబర జీవితం,ఆర్భాటాలు లేని జీవితం కేవలం కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యం. వీరే కమ్యూనిస్టులు