దసరా కనుక
నేటి సత్యం *దసరా కానుక.. సమాజ సేవకులు కనుక..* *పారిశుద్ధ కార్మికులకు రూ.2 వేలు ఎమ్మెల్యే నజరానా..* *షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఔదార్యం..* *సొంత ఖర్చుతో నగదు చెల్లింపు..* *పారిశుద్ధ్య కార్మికుల కృతజ్ఞతాభివందనం* నేటి సత్యం షాద్నగర్ సెప్టెంబర్ 30 నిత్యం వీధుల్లోకి బయలుదేరి.. తెల్లవారేసరికి దుర్గంధ నిర్మూలన కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే సమాజ సేవకులు పారిశుద్ధ్య కార్మికులు.. అలాంటి పారిశుధ్య...