Neti Satyam
Newspaper Banner
Date of Publish : 30 September 2025, 2:38 pm Editor : Admin

దైవ దర్శనానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ యువతపై తన సోదరీముoదే పోలీసుల అత్యాచారం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

తమిళనాడులో అమానుష ఘటన

దైవ దర్శనానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ యువతిపై తన సోదరి ముందే పోలీసుల అత్యాచారం

తిరువన్నమలై ప్రాంతంలోని ఎంథాల్ బైపాస్ వద్ద టమాటాలు తరలిస్తున్న వాహనాన్ని ఆపి, అనుమానం ఉందని అందులోని యువతిని కిందకి దింపిన కానిస్టేబుళ్లు సురేష్ రాజ్, సుందర్

కిందకి దిగిన యువతిని పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డ కానిస్టేబుల్స్

బాధితురాలిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు

 

బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరు పోలీసులను అరెస్టు చేసిన అధికారులు