ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడం పేదలకు తీరని లోటు!!
నేటి సత్యం *ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడం పేద ప్రజలకు తీరని లోటు**టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నేటి సత్యం శేర్లింగంపల్లి. అక్టోబర్ 6 హైదరాబాద్ జంట నగరాలలో సిటీ బస్సు కనీస చార్జిం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది రూపాయలు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొని నిర్ణయంపై సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రామకృష్ణ ఖండించారు ఈ దుర్మార్గమైన నిర్ణయం...