Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో తక్షణ చర్యలు కోరుతున్న తల్లిదండ్రులు!!

నేటి సత్యం శంషాబాద్ *లాహిరి లాహిరిలో ఊగుతున్న బాల యేసు కాలనీ, మామిడి పల్లి రోడ్డు!* *శంషాబాద్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ప్రజల్లో ఆగ్రహం* *విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో – తక్షణ చర్య కోరుతున్న తల్లిదండ్రులు* *“ఇకనైనా మేల్కొని రోడ్డు బాగు చేయండి మున్సిపల్ అధికారులూ!”* శంషాబాద్, అక్టోబర్ 7 , 2025: “ఓ ఓ జగమే ఊయల!” అన్న పాటకు తగ్గట్టుగా మారింది శంషాబాద్ మున్సిపాలిటీలోని మామిడిపల్లి బాల యేసు కాలనీ రోడ్డు. వర్షాలు కురిసినప్పుడల్లా...

Read Full Article

Share with friends