(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం.
*ప్రధాని మోదీ కర్నూలు జిల్లా పర్యటన షెడ్యూల్*
*16న ఉ.10:20కి కర్నూలు చేరుకోనున్న ప్రధాని మోదీ*
*ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డుమార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్హౌస్కు చేరుకోనున్న మోదీ*
*భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకోనున్న మోదీ*
*16వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు. రాగమయూరి గ్రీన్హిల్స్ వెంచర్కు శంకుస్థాపన*
*సా.4గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్న మోదీ*