Neti Satyam
Newspaper Banner
Date of Publish : 11 October 2025, 7:30 am Editor : Admin

16 ఉదయం 10 గంటలకు కర్నూలుకు ప్రధాని మోడీ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

 

నేటి సత్యం.

*ప్రధాని మోదీ కర్నూలు జిల్లా పర్యటన షెడ్యూల్*

*16న ఉ.10:20కి కర్నూలు చేరుకోనున్న ప్రధాని మోదీ*

*ఎయిర్‌పోర్ట్ నుంచి రోడ్డుమార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్‌హౌస్‌కు చేరుకోనున్న మోదీ*

*భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకోనున్న మోదీ*

*16వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు. రాగమయూరి గ్రీన్‌హిల్స్ వెంచర్‌కు శంకుస్థాపన*

 

*సా.4గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్న మోదీ*