(adsbygoogle = window.adsbygoogle || []).push({});
లంచగొండి అరెస్ట్ 
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
అమలాపురం తహసీల్దార్ కార్యాలయంపై ఎ. సి బి దాడి…
రాజోలు గ్రామానికి చెందిన గంధం దుర్గ కొండలరావు భూమిని సర్వే చేసేందుకు అమలాపురం తహసీల్దార్ అశోక్ ప్రసాద్ 1లక్ష డిమాండ్ చేయగా డిజిటల్ అసిస్టెంట్ రాము 50 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ క్రమంలో ఎ సి బి డిఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఈ దాడి నిర్వహించారు…
ఒప్పందం చేసుకున్న 50 వేలు కాకుండా 5 లక్ష 88వేలు మొత్తం 6 లక్షల 38 వేలు స్వాధీనం చేసుకున్నారు..
అమలాపురం తహసీల్దార్ అశోక్ ప్రసాద్, డిజిటల్ అసిస్టెంట్ రాములను కస్టడీ తీసుకున్నారు.