Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

స్మశాన వాటిక సుందరీకాన పనులను పరిశీలించిన కార్పొరేటర్!!

*ఎల్లమ్మబండ హిందు స్మశానవాటిక సుందరికరణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్* నేటి సత్యం 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ హిందు స్మశానవాటిక లో సుమారు యాభై లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న బర్నింగ్ ఫ్లాట్ ఫారం స్లాబు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ హిందు స్మశానవాటికలో నిర్మిస్తున్న బర్నింగ్ ఫ్లాట్ ఫామ్ నిర్మాణాన్ని నాణ్యత ప్రమాణాలతో...

Read Full Article

Share with friends