Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రశ్నించటం పోరాడటం నేర్పింది సిపిఐ బాల నరసింహ

*ప్రశ్నించటం, పోరాడటం నేర్పిందే సిపిఐ: బాల నరసింహ* నేటి సత్యం వనపర్తి అక్టోబర్ 22 వందేళ్లలోదేశ పేదలకు, బాధితులకు ప్రశ్నించటం, పోరాడటం నేర్పిందే సిపిఐ అని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల నరసింహ అన్నారు. బుధవారం వనపర్తి శ్వేతా నగర్ కామ్రేడ్కటికనేని గోపాల్ రావు భవన్లో సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం కే శ్రీరామ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా కామ్రేడ్ బాల నరసింహ పాల్గొని మాట్లాడుతూ.. వందేళ్లలో సిపిఐ ఏమిచ్చిందని కొందరు విమర్శ చేస్తుంటారని, పేదలకు బాధితులకు...

Read Full Article

Share with friends