Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన కార్పొరేటర్ కళ్లెం సంజీవరెడ్డి

*నూతన సిసి రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన : కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి* *హయత్ నగర్: అక్టోబర్ 24 నేటి సత్యం ప్రతినిధి మిమిక్రీ యాకన్న* హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి డివిజన్ లోని మధురానగర్ కాలనీవాసులతో కలిసి నూతన సిసి రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీవాసులు కాలనీలో మిగిలి ఉన్న వీధుల్లో కూడా సిసి రోడ్ల నిర్మాణానికి విజ్ఞప్తి చేయడంతో కార్పొరేటర్ స్పందించి మధురానగర్...

Read Full Article

Share with friends