Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కార్పొరేటర్ చేతుల మీదుగా షాప్ ఓపెనింగ్

శేరిలింగంపల్లి చందానగర్ డివిజన్ లోని శివాజీ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన హెయిర్ & ఫెయిర్ బార్బర్ షాప్ ను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జగదీశ్, పురం విష్ణువర్ధన్ రెడ్డి, నరసింహ, మీర్ అలీ, అలీ, ఖాదర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Read Full Article

Share with friends