Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

గన్నేరువరం మండల కేంద్రంలో ఏవో కిరణ్మయి ఆధ్వర్యంలో వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన

నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, ఆగస్టు 25 (రమేష్ రిపోర్టర్):- గన్నేరువరం మండలంలో బొడ్డు బాలయ్య అనే  వ్యవసాయ క్షేత్రాన్ని వ్యవసాయ అధికారులు సందర్శించారు.ఈ సందర్భంగా ఏవో కిరణ్మయి మాట్లాడుతూ : ఈరోజు గన్నేరువరం మండలంలో వరి పొలాన్ని విసిట్ చేయడం జరిగింది.  కొత్త వరి  రకం డి.ఆర్. ఆర్. డాన్ 75 అనే వంగడాన్ని  లాస్ట్ సీజన్లో  అత్యధిక దిగుబడి వచ్చింది.అని తెలిపారు. రైతులు ఈ వంగడాన్ని చూసి  వేయడం జరిగింది. మండల కేంద్రంలోని బొడ్డు...

Read Full Article

Share with friends