Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎంజాయ్ కోసం గంజాయి వద్దు!!

నేటి సత్యం షాద్నగర్  ఎంజాయ్  కోసం గంజాయి వద్దు అని పాటలు పాడుతూ ప్రజలను చైతన్యం చేస్తున్న ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ బృందంనేడు శంషాబాద్ మండల కేంద్రంలోని బస్టాండ్ కూడాల్లో పల్లె నర్సింహ ఆధ్వర్యంలో ప్రజానాట్యమండలి కళాబృందం ఆటపాటలతో ప్రజలను చైతన్యం చేయడానికి నేడు హైదరాబాదు నుండి బయలుదేరి వచ్చారు వారికి శంషాబాద్ లో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్ యాదగిరి ఏఐటీయూసీ...

Read Full Article

Share with friends