Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

చిరు వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలి బి.ఎస్.పి

నేటి సత్యం *చిరు వ్యాపారుల సమస్యలు పరిష్కరించకపోతే త్వరలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం - బీఎస్పీ* బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బిఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబెర్ పృథ్వీరాజ్, జిల్లా ఇంచార్జ్ కళ్యాణ్, జిల్లా కోశాధికారి దాస్ లు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ పట్టణంలో ట్రాఫిక్ పేరుతో నిరుపేదలైన చిరు వ్యాపారులపై కక్ష పూరిత వైఖరి మానుకోవాలని హెచ్చరించారు. రొట్టెలు కొట్టుకుని బ్రతికే...

Read Full Article

Share with friends