డిసెంబర్ 26. న. సిపిఐ 100 సంవత్సరాల శతజయంతి ఉత్సవాల ముగింపు సభను విజయవంతం చేయండి
నేటి సత్యం. అక్టోబర్ 28 శంషాబాద్ ..హరిజన్ హోటల్ లో భారత కమ్యూనిస్ట్ పార్టీ రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ వడ్ల సత్యనారాయణ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ శత జయంతి ఉత్సవాల ముగింపు బహిరంగ సభ డిసెంబర్ 26 ఖమ్మం లో విజయవంతం కై మాట్లాడుతూ సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం MLA కూనమనేని సాంబశివ రావు గారు . డిసెంబర్ 26న ఖమ్మంలో ఐదు లక్షల జనాభాతో భారీ బహిరంగ సభ...