వర్షం కారణంగా. భారత్ – ఆసీస్. తొలి టీ 20 రద్దు
*వర్షం అంతరాయం.. భారత్-ఆసీస్ తొలి టీ20 రద్దు*_ *కాన్బెర్రా: ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న తొలి టీ20కి వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. వర్షం ఎంతకీ ఆగకపోవడంతో ఈ మ్యాచ్ను రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. మ్యాచ్ నిలిచే సమయానికి టీమ్ఇండియా 9.4 ఓవర్లకు వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది*