Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాంమాపురం పశువుల వాగుపై బ్రిడ్జి నిర్మించండి!

కొల్లాపూర్, అక్టోబర్ 30.(యస్.పి.మల్లిఖార్జున సాగర్) కొల్లాపూర్. అసెంబ్లీ నియోజకవర్గం రామాపురం గ్రామంలో పశువుల వాగుపై బ్రిడ్జి నిర్మాణము చేయకపోవడం మూలంగా గ్రామస్తులు రైతులు ప్రజలు అనేక ఇబ్బందులు పెట్టబడుతున్నారని రామాపురం గ్రామ నివాసి సామాజిక సేవా నాయకులు ఆకున మౌని చంద్రయ్య యాదవ్ విమర్శించారు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నకు ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు మంత్రిగా కొనసాగుతున్న జూపల్లి కృష్ణారావు పశువుల వాగు పై బ్రిడ్జి నిర్మాణమునకు ఏమాత్రం కృషి చేయడం లేదని రామాపురం...

Read Full Article

Share with friends