బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబానికి 50 లక్షలు. కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలి.సిపిఐ రామకృష్ణ
నేటి సత్యం చేవెళ్లే నవంబర్ 3 *"చేవెళ్ల మీర్జాగూడ బస్సు రోడ్డు ప్రమాద ఘటన దురదృష్టకరం. మృతుల కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలి సిపిఐ రామకృష్ణ ..* *క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి* *వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా..* *సిపిఐ రామకృష్ణ రాష్ట్ర సమితి సభ్యులుసిపిఐ* చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద టిప్పర్. బస్సు రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని, ఈ ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు చనిపోవడం అత్యంత బాధాకరమని సిపిఐ...