హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ రహిత రాజధానిగా మార్చేందుకు సీఎం కృషి
నేటి సత్యం.హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ట్రాఫిక్ రహిత రాజధానిగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు గట్టిగా కృషి చేస్తున్నారని పిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *బండి రమేష్* గారు పేర్కొన్నారు.జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం మంత్రి వాకిటి *శ్రీహరి* గారి తో కలిసి వెంగళరావు నగర్, మధురానగర్లలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.కరపత్రాలను పంపిణీ చేస్తూ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను...