Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఫీజు రియంబర్స్మెంట్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

*కదం తొక్కిన విద్యార్థి లోకం*  నేటి సత్యం ఖమ్మం. నవంబర్ 4 *ఫీజు బకాయిలు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు* *ఫీజులు విడుదల చేయకపోతే చదువులు కొనసాగేదెలా* *పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరమేనా* *ఖమ్మం జిల్లా కేంద్రంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి* *ప్రభుత్వం దిగివచ్చేంత వరకు పోరాటం ఆగదు* ఏఐఎస్ఎఫ్ - ఆధ్వర్యంలో వేలాదిమంది విద్యార్థులతో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడి, ఉద్రిక్తత పోలీసులకు విద్యార్థి సంఘ నాయకులకు తోపులాట* ఖమ్మం :...

Read Full Article

Share with friends