Neti Satyam
Newspaper Banner
Date of Publish : 07 November 2025, 6:31 am Editor : Admin

వందేమాతర గీతంని కి 150 సంవత్సరాలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం తలమడుగు నవంబర్ 7
ఈరోజు తలమడుగు మండలం దేవాపూర్ గ్రామం లో వందేమాతర గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి అయినా సందర్బంగా దేవాపూర్ గ్రామం లో వందేమాతర గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమం లో జెడ్ పి ఎస్ ఎస్ ఇంచార్జ్ హెచ్ఎం శ్రీనివాస్ అలాగే బీజేపీ యువమోర్చ తలమడుగు మండల అధ్యేక్షుడు దాతజీ కిరణ్, శానం శ్రీనివాస్, అడెపు శ్రీనివాస్, గంధం భూమన్న,రమేష్ సార్, శరద్ బాబు, అశోక్ సార్,పంచాయతీ సెక్రటరీ బండి విజయ్ కుమార్, వైద్య అధికారి డీర్. అనిల్, నాయిని శ్రీనివాస్, గోనె శ్రీనివాస్, గంగన్న మరియు విద్యార్థులు యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు