భౌతి కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే .రెడ్యా నాయక్
భౌతికాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే శ్రీ డి ఎస్ రెడ్యానాయక్ నేటి సత్యం నవంబర్ 11 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కొమిరే యాకయ్య నరసింహుల పేట మండలం జయపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ *పాశం బుచ్చి రెడ్డి గారు* స్వర్గస్తులైనారు ఆయన భౌతికయానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ డిఎస్ రెడ్యా నాయక్ గారు ఈ కార్యక్రమంలో నెలకుర్తి నరసింహారెడ్డి నెలకుర్తిసత్తి రెడ్డి కసిరెడ్డి లింగారెడ్డి జంపాల బిక్షం...