Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

రోడ్ ఎక్కిన రైతన్న.. ధాన్యం కాంట వేయడం లేదంటూ ధర్నా.

రోడ్డెక్కిన రైతన్న ధాన్యం కాంట వేయడం లేదంటు ధర్నా నిర్వహించారు నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, నవంబర్ 12 (రమేష్ రిపోర్టర్) :- ధాన్యాన్ని కాంటా చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పీచుపల్లె గ్రామ రైతులు రోడ్డెక్కారు. బుధవారం కొనుగోలు సెంటర్ వద్ద రోడ్డుపై రైతులు ధర్నా నిర్వహించారు.రోడ్డుపై కల్లాల్లో ధాన్యం పోసి నెలరోజుల గడుస్తున్నా కాంటా చేయడంలో నిర్వాహకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు....

Read Full Article

Share with friends