మాదక ద్రవ్యల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలిl
నేటి సత్యం నవంబర్ 18 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కోమిరే యాకయ్య *నర్సింహులపేట మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నర్సింహులపేట ఎస్సై మాలోత్ సురేష్ అన్నారు.మంగళవారం నర్సింహులపేట మండల కేంద్రంలోని చౌరస్తాలో మాదకద్రవ్యాలు,మత్తు పదార్థాలు దుర్వినియోగ నివారణ,వినియోగం తగ్గించే కార్యక్రమం నిర్వహించి ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలపై యువత,విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని మత్తు పదార్థాలకు అలవాటు పడితే విలువైన...