Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మేజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ అవగాహన సమావేశం

ఖానామెట్‌లో మేజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ అవగాహన సమావేశం నేటి సత్యం ఇజ్జత్ నగర్ నవంబర్ 28 మేడ్చల్ జిల్లాలోని ఖానామెట్ ప్రాంతం జెడ్ పి హెచ్ ఎస్ కొఠగూడలో మేజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఎసిఐ టీం సభ్యులు సాంధ్యారాణి ( ఎల్ ఎస్ ఇ ), ఓమర్ (ఎ ఈ), అతియా పాల్గొన్నారు. సమావేశంలో చిన్నారుల వివాహాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, బాలికల విద్య ప్రాధాన్యత...

Read Full Article

Share with friends