ఏకగ్రీవాళ పట్ల మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్
వేలం పాటల ఏకగ్రీవాల పట్ల మంత్రి జూపల్లి కృష్ణారావు" ఫైర్".. కొల్లాపూర్, నేటి సత్యం, నవంబర్ 30. ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్య బద్ధం గా ప్రజాస్వామ్య పద్ధతి లో ప్రజలందరు ఓటు వేసి ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలి తప్ప డబ్బు అధికారం ఉందనే అహంకారం తో పశువులను వేలం పాటలో కొన్నట్లు ప్రజాప్రతినిధులను కూడా డబ్బు పెట్టి కొనుక్కోవడం అలా కొనుక్కున్న దానికి ఏకగ్రీవం అని పేరు పెట్టుకోవడం అంబేద్కర్ ప్రజలకు కల్పించిన రాజ్యాంగబద్ధమైన హక్కులను, ప్రజాస్వామ్యాన్ని...