Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏసీబీకి చిక్కిన లంచగొండి అధికారి

ఓ భవన కార్మికుడు చనిపోతే అతని భార్యకు రావాల్సిన 1.30 లక్షల ఇన్సూరెన్స్ బిల్లు పాస్ చేయడానికి చందర్ 15,000 లంచం డిమాండ్ చేశాడు. ఖమ్మం రోడ్‌లో లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.

Read Full Article

Share with friends