Neti Satyam
Newspaper Banner
Date of Publish : 16 December 2025, 1:11 pm Editor : Admin

నేషనల్ హెరాల్డ్ కేసు. సోనియా రాహుల్ గాంధీకి ఊరుట.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*నేషనల్‌ హెరాల్డ్‌ కేసు.. సోనియా, రాహుల్‌గాంధీకి ఊరట*

* దిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో వారిద్దరిపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఏజేఎల్‌కు కాంగ్రెస్‌ పార్టీ రూ.90 కోట్ల రుణం అందించి దాని ఆస్తుల్ని ఆధీనంలోకి తీసుకోగా.. రాహుల్‌, సోనియాకు మెజార్టీ వాటా ఉన్న యంగ్‌ ఇండియా రూ.50 లక్షలు మాత్రమే కాంగ్రెస్‌ పార్టీకి చెల్లించి ఏజేఎల్‌ను సొంతం చేసుకొన్నట్లు ఈడీ చెబుతోంది.
*