Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

డ్రైనేజీ పైప్ లైన్ నిర్మూనం పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే గాంధీ

*డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ తో కలిసి శంకుస్థాపన చేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .* నేటి సత్యం శేర్లింగంపల్లి డిసెంబర్ 17 *భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని, డివిజన్ పరిధిలోని అన్ని కాలనీ, బస్తీలలో మౌలిక వసతులు కల్పిస్తామని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు.* *శేరిలింగంపల్లి డివిజన్ లోగల సురభి కాలనీలో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్...

Read Full Article

Share with friends