గ్రామీణ భారతానికి మరణ శాసనం..
** గ్రామీణ భారతానికి మరణశాసనం December 19, 2025 నేటి సత్యం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ-2005 చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ”వికసిత్ భారత్”- ”గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజివితా మిషన్ (గ్రామీణ)” (VB- G RAM G) చట్టాన్ని తీసుకుని రావడానికి లోక్సభలో బిల్లును ఆమోదింప జేసుకుంది. వికసిత్ భారత్-2047లో భాగంగా కొత్త చట్టం తీసుకుని రానున్నట్లు పార్లమెంట్లో తెలిపింది. గతంలో అమలైన 2005 ఉపాధి...