Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

సుప్రీంకోర్టు తీర్పు…

** రాష్ట్రాల హక్కులపై గవర్నర్ల దాడులు: సుప్రీంకోర్టు తీర్పు ఎ.కోటిరెడ్డి గవర్నర్ల అధికారాలను అదువు చేయటానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వమ్ముచేయటం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా పంపిన ప్రశ్నలపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించే విధంగా లేదు. తమిళనాడు గవర్నర్ ఆ రాష్ట్ర ప్రభుత్వం పట్ల శత్యవైఖరితో వ్యవహరిస్తూ, శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలుపకుండా నిలిపివేయ టంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రాల శాసనసభలు...

Read Full Article

Share with friends