Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

వీలీనమైన అన్ని జిహెచ్ఎంసి విభాగాలలో పనిచేస్తున్న కార్మికులకు జిహెచ్ఎంసి వేతనాలు అమలు చేయాలి

*జిహెచ్ఎంసి లో విలీనమైన అన్ని విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులందరికీ జిహెచ్ఎంసి వేతనాలు అమలు చేయాలని వినతి పత్రం* *తెలంగాణ మున్సిపల్ సంగం (ఏఐటీయూసీ)రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి డిమాండ్* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరిస్తూ శంషాబాద్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది.నూతనంగా జోనల్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు...

Read Full Article

Share with friends