Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రజల పక్షాన పోరాటాలు చేసేది సిపిఐ పార్టీ మాత్రమే.

జనవరి 18వ తేదీన ఖమ్మంలో జరిగే సిపిఐ శతజయంతి ఉత్సవాల బహిరంగ సభను జయప్రదం చేయండి.... ప్రజల పక్షాన పోరాటాలు చేసేది సిపిఐ పార్టీ మాత్రమే* సిపిఐ పార్టీలో వివిధ పార్టీలకు సంబంధించిన 15 కుటుంబాలు చేరిక*....జనవరి 18వ తేదీన ఖమ్మంలో సిపిఐ పార్టీ శతజయిని ఉత్సవాల సందర్భంగా జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని *సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు*. శుక్రవారం తిరుమలగిరి మండలం మావిడాల గ్రామం x రోడ్ లో...

Read Full Article

Share with friends