చికిత్స పొందుతూ.విద్యార్థి మృతి
పురుగుల మందు తాగి విద్యార్థి చికిత్స పొందుతూ మృతి గన్నేరువరం,నేటిసత్యం,జనవరి 08: గన్నేరువరం గ్రామానికి చెందిన రంగనవేణి వేణు తండ్రి పేరు రాజేశం వయసు 15 సంవత్సరాలు అనే వ్యక్తి తేదీ 2-01. 2026 తన ఇంటి వద్ద పురుగుల మందు త్రాగగా అదే రోజు చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించి సరోజా హాస్పిటల్ మరియు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స చేపిస్తుండగా ఈరోజు ఉదయం చనిపోయడు ఈ చావుకు కారణం బోయిని సాయికుమార్ పదోవాతరగతి వయసు...