Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి ఎన్. జ్యోతి

*సంస్కృతి సంప్రదాయాలను కాపాడాకోవాలి.* *మహిళ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి ఎన్ జ్యోతి.* నేటి సత్యం జగదిరిగుట్ట జనవరి 9 భారత జాతీయ మహిళా సమాఖ్య నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో నేడు జగద్గిరిగుట్ట సిపిఐ కార్యాలయంలో ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు హైమావతి వహించగా ముఖ్య అతిథులుగా భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి నిదునూరి జ్యోతి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ పాల్గొని జాతీయ మహిళా...

Read Full Article

Share with friends