Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం. 30 సంవత్సరాలకు కరీంనగర్ వేదికగా కలుసుకున్నారు. గన్నేరువరం, నేటి సత్యం, జనవరి 11..పద్దపెల్లి జిల్లా 8వ ఇంక్లైన్ కాలనీ శాంతినికేతన్ విద్యాసంస్థ లో 1995-96 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు. 30 సంవత్సరాల తర్వాత కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ హోటల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. తమకు చదువు చెప్పిన అధ్యాపకులను ఘనంగా సన్మానించుకొని జ్ఞాపికలు అందజేశారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని నేడు...

Read Full Article

Share with friends