Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మేఘ ముగ్గుల పోటీ

నేటి సత్యం శేరిలింగంపల్లి జనవరి 12 కన్నుల పండువగా సంక్రాంతి మెగా ముగ్గుల పోటీలు... పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా గౌరవ శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో రాజీవ్ గృహకల్పలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ప్రియతమ నాయకులు శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు,...

Read Full Article

Share with friends