Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

పూల మాల వేసి నివాళులు అర్పించిన కార్పొరేటర్.

*పీజేఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్* నేటి సత్యం. శేర్లింగంపల్లి జనవరి  12దివంగత మాజీ మంత్రి, కార్మిక నాయకుడు స్వర్గీయ శ్రీ పి.జనార్దన్ రెడ్డి గారి జయంతి సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్లో ఉన్న పీజేఆర్ విగ్రహానికి డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ఖైరతాబాద్ నుండి ఐదు...

Read Full Article

Share with friends