సమాజాని చదివించిన దంపతులు మహాత్మ జ్యోతిరావు పూలే
నేటి సత్యం సమాజాన్ని చదివించిన దంపతులు మహాత్మా జ్యోతిరావు పూలే – సావిత్రీబాయి పూలే* *భారత సమాజంలో అజ్ఞానం, కుల వివక్ష, స్త్రీ అణచివేతకు వ్యతిరేకంగా అక్షరాలను ఆయుధంగా మార్చిన దంపతులు జ్యోతిరావు పూలే మరియు సావిత్రీబాయి పూలే.* *మహాత్మా పూలే ఆలోచనలకు కార్యరూపం ఇచ్చిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే. సమాజం చేసిన అవమానాలు, దాడులు, నిరసనల మధ్య కూడా ఆమె బాలికల విద్యను నిలిపివేయలేదు. జ్యోతిరావు పూలే ఆమెకు భర్తగా మాత్రమే కాదు...