Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

దేశవ్యాప్తంగా మూసివేసిన ప్రభుత్వ పాఠశాలను ఓపెన్ చేయాలి

దేశవ్యాప్త మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలు రీ ఓపెనింగ్ చేయాలి నేటి సత్యం.గుంటూరు జనవరి 24.ఏ ఐ డి ఆర్ ఎం జాతీయ కౌన్సిల్ రెండో రోజు గుంటూరు సిపిఐ కార్యాలయంలో పాల్గొని మాట్లాడుతున్న *టి రామకృష్ణ* తెలంగాణ రాష్ట్ర డి హెచ్పీఎస్ ఆఫీస్ బేరర్ జాతీయ కౌన్సిల్ నెంబర్ భారతదేశంలో దళితులపై జరుగుతున్న దాడులను మరియు దళిత మహిళలపై జరుగుతున్న అఘాత్యాలను. అరి కట్టాలి. భారతదేశంలో ఉన్న ప్రభుత్వ స్కూలు బందు చేయకుండా ప్రభుత్వాలు నడిపే విధంగా...

Read Full Article

Share with friends