ఇంటికి క్షేమంగా చేరడమే..మా లక్ష్యం
స్టార్ట్ ఎర్లీ – గో స్లోలీ – రీచ్ సేఫ్లీ : సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్.,* - ఇంటికి క్షేమంగా చేరడమే ‘అరైవ్ అలైవ్’ లక్ష్యం* శేర్లింగంపల్లి 24 జనవరి మానవ ప్రాణం అమూల్యమైనదని, ప్రతీఒక్కరూ తమ ప్రాణాలతో పాటు తమపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వాహనాలు నడపాలని సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్., అన్నారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా బసంతి...