Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

చంద్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం

77 వ భారత గణతంత్ర దినోత్సవం హైదరాబాద్ కొండాపూర్ లోని చండ్ర రాజేశ్వర రావు ఫౌండేషన్ లో ఘనంగా నిర్వహించబడింది . సి ఆర్ ఫౌండేషన్ కార్యదర్శి చెన్నమనేని వెంకటేశ్వర రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నేటి సత్యం శేరిలింగంపల్లి జనవరి 26 ఈ సందర్భంగా సి ఆర్ పాలిక్లినిక్ డైరెక్టర్ డాక్టర్ కె. రజని, మహిళా సంక్షేమ కేంద్రం డైరెక్టర్ శ్రీమతి జోస్యభట్ల కల్పన, డాక్టర్ అడపా రామారావు ప్రసంగించారు. కుల వివక్షత, వర్ణ వివక్షత...

Read Full Article

Share with friends