కార్మికుల రక్తం పిలిచిందికే లేబర్ కోడ్లు
*కార్మికుల రక్తం పీల్చేందుకే లేబర్ కోడ్లు* *ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి యాదయ్య హెచ్చరిక* *మోడీ ప్రభుత్వం కార్మిక ద్రోహం చేస్తోంది-వనంపల్లి జైపాల్ రెడ్డి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి* నేటి సత్యం. రాజేంద్రనగర్ ఫిబ్రవరి 3 శ్రమ దోపిడీకి చట్టబద్ధత కల్పించేందుకే మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి యాదయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు. కార్మికుల ఉద్యోగ భద్రతను హరించి, యజమానుల ఇష్టారాజ్యానికి తలుపులు తెరవడమే లేబర్ కోడ్ల అసలు...