అసమానతల అంతంతోనే సామాజిక న్యాయం
అసమానతల అంతంతోనే సామాజిక న్యాయం భారత రాజ్యాంగం సామాజిక న్యాయానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది. సమాజంలో వనరుణీని తెలియజేస్తుంది. మన రాజ్యాంగ పీఠిక సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని హామీ ఇచ్చింది. ప్రాథమిక హక్కులు (ఆర్టికల్ 14-17) సమానత్వం, వివక్ష నిర్మూలన, అంటరానితనం రద్దును చట్టబద్ధం చేశాయి. రాజ్యాంగం వెనుకబడిన వర్గాల ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు తీసుకుంది. అయితే నేటి పరిస్థితుల్లో రాజ్యాంగమే ప్రమాదంలో పడింది. ఇక సామాజిక న్యాయం అనేది ఓ...