Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మావోయిస్టు నాయకులను కోర్టులో హాజరుపరచాలి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

మావోయిస్టు నాయకులు దేవ్ జీ, సంగ్రామ్ లను కోర్టులో హాజరుపర్చాలి కూనంనేని డిమాండ్ తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి @ దేవ్ జీ, పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి @ సంగ్రామ్ తో సహా పలువురు మావోయిస్టు నాయకులను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. మార్చ్ 31 కల్లా దేశంలో మావోయిస్టులను అంతం చేస్తామని ప్రకటించిన కేంద్రప్రభుత్వం...

Read Full Article

Share with friends