కూల్చిన స్థలంలోనే ఇల్లు కట్టించి ఇవ్వాలి సిపిఐ టి.రామకృష్ణ
ఖమ్మం పట్టణంలో పేదల ఇండ్లను కూల్చిన స్థలంలోనే నిర్మించి ఇవ్వాలి.సిపిఐ రామకృష్ణ నేటి సత్యం హైదరాబాద్ ఫిబ్రవరి 25 ఏళ్ల తరబడి పేదల నివాసం ఉంటున్న ఇండ్లను మరియు గుడిసెలను 15 వేల మంది పోలీసుల సహాయంతో కూల్చివేసిన రెవిన్యూ సిబ్బంది. పత్రిక ప్రకటన. టి రామకృష్ణ రాష్ట్ర సమితి సభ్యులు విడుదల చేశారు. పేద ప్రజలు కాయకష్టం చేసుకొని ఇల్లు నిర్మించుకున్న ప్రజలను బలవంతంగా ఇండ్లను ఖాళీ చేయించి కూల్చివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో తెలంగాణ...