చంద్రబాబుపై ప్రజా వ్యతిరేకత ప్రారంభమైంది
ట్రంప్ కు బానిసగా మారిన మోదీ ట్రంప్ అందరికన్నా పెద్ద తీవ్రవాది ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే కేజ్రీవాల్ పై మద్యం కేసు చంద్రబాబు పై ప్రజా వ్యతిరేకత ప్రారంభం అయింది పాత్రికేయులతో సీపీఐ జాతీయ నేత నారాయణ వెల్లడి* రాజమండ్రి, ఫిబ్రవరి28: అమెరికా విధానాలకు, ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు వల్ల దేశంలోని వ్యవసాయ, చేనేత రంగం నాశనం అయిపోతుందని ట్రంప్ కు మోదీ బానిసగా మారారని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్...